డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లుల కోసం ఎంబీ చేయమంటే డబ్బు లు అడుగుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదులు ఇండ్లులేని లబ్ధిదారులకు కేటాయించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట ప్రాంతంలో సుమారు రూ.32 కోట్లతో 28 బ్లాకుల
కల్వకుర్తి మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈనెల 30 వరకు ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చే
సామాజిక పెన్షన్లు రాక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. నెలాఖరు వచ్చినా పంపిణీ ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పింఛన్ల పంపిణీ మొదలు కాలేదు.
ఎంపిక చేసి ఏడాది కావస్తున్నా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు (240 మంది మహిళలు) శుక్రవారం నాగర్కర్నూ�
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించని’ చందంగా ఉంది ధన్వాడ పోస్టల్ శాఖ అధికారుల తీరు. ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల కోసం నాలుగు రోజుల కిందటే డబ్బులు అందించింది. అయితే పోస్టల్ అధికారులు నిర్�
పాలకుర్తి మండలంలోని ఎల్లరాయిని తొర్రూరు జే గ్రామంలో బుధవారం డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి లబ్ధిదారులను రెవెన్యూ, పోలీస్ అధికా రులు ఖాళీ చేయించేందుకు యత్నించగా తిరగబడ్డారు. ఈ క్రమంలో పసులాది ఆంజమ్మ, జోగు ఇ
దళితబంధు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ములుగు జిల్లా లబ్ధిదారులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈమేరకు అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుక�