OTT | ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు థియేటర్స్లో అంతగా అలరించకపోయిన ఓటీటీలో మాత్రం ప్రభంజనాలు సృష్టిస్తున్నాయి. నితిన్, శ్రీలీల, వార్నర్ ముఖ్య పాత్రలలో రూపొందిన రాబిన్ హుడ్ చిత్రం థియేటర్స్�
బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ కొత్త సినిమా ‘మిషన్ సిండ్రెల్లా’ నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్నది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్సింగ్ నాయికగా నటించింది. దర్శకుడు రంజిత్ తివారీ ఈ చిత్రాన్ని రూపొంది�
మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. సినిమాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా సోషల్మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. గత కొన్ని నెలలుగా తెల
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజైన తొలి బాలీవుడ్ మూవీ బెల్ బాటమ్( Bell Bottom ). యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీకి పాజిటివ్ రీవ్యూలు వచ్చాయి.
BellBottom | ఒకప్పుడు అక్షయ్ కుమార్ సినిమా వచ్చిందంటే తొలి రోజు కలెక్షన్స్ దాదాపు రూ.30 కోట్లు ఉండేది. కానీ ఇప్పుడు బెల్ బాటమ్ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు కేవలం రూ.2 కోట్లు మాత్రమే.
BellBottom | బెల్బాటమ్ మూవీలో విశ్వ సుందరి, సినీ నటి లారా దత్తా ప్రధాన పాత్రలో పోషిస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా లారా నటిస్తున్న విషయాన్ని సినీ ప్రియులతో పాటు నెటిజన్లు గుర్తు పట్టేశారు. దీ
కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చిత్రం బెల్ బాటమ్.
అక్షయ్కుమార్ నటించిన స్పై థ్రిల్లర్ ‘బెల్బాటమ్’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. జూలై 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకురానుందని అక్షయ్కుమార్�
థియేటర్లకు, సినిమా లవర్స్కు గుడ్న్యూస్. చాలా రోజుల తర్వాత ఓ పెద్ద సినిమా థియేటర్లలో రిలీజ్కు సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్కుమార్ నటించిన బెల్బాటమ్ మూవీని జులై 27న రిలీజ�
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం సూర్యవంశి, బెల్ బాటమ్ చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల విడుదల తేదీలను మాత్రం ప్రకటించలేదు.
అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం బెల్బాటమ్. ఈ మూవీ మే నెలలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కాబోతుందని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి.