మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకటే రైతులను బిచ్చగాళ్లతో పోల్చారు. అమరావతిలో శుక్రవారం జరిగిన వ్యవసాయ ప్రదర్శన సందర్భంగా రూ.1కే పంటల బీమా గురించి ఓ విలేకరి ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, �
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరాన్ని యాచకులు లేని నగరంగా మార్చాలని సంకల్పించిన జిల్లా యంత్రాంగం ఈ దిశలో మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ఇక్కడ భిక్షాటనపై నిషేధం ఉండగా, తాజాగా యాచకులకు డబ్బులు ఇచ్చేవారిపై
ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ పొరుగు దేశాల్లో అలజడి రేపడంలో పాకిస్తాన్ (Pakistan) పేరొందిన సంగతి తెలిసిందే. పాక్ కుయుక్తులకు భారత్ ఏ స్ధాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదీ ప్రపంచం చూస్తూనే ఉంది.
పకీర్లకు ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం రాత్రి నర్సంపేట రోడ్డులోని అబ్నుస్ ఫంక్షన్హాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పకీర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
New Year | కొత్త సంవత్సరం వస్తుందంటేనే వేడుకల్లో మునిగి తేలేందుకు వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటుంటారు. చాలా మంది రకరకాల ఏర్పాట్లు చేసుకుంటారు. అందరి మాదిరిగానే భిక్షాటన
ఎవరు నిర్ణయించారో, ఎప్పుడు తీర్మానించారో . ‘ భిక్షాటన ’ .. వారి కులవృత్తిగా స్థిరపడింది. కొన్ని తరాలుగా ఇల్లిల్లూ తిరిగి అడుక్కోవడమే.. జీవనాధారమైంది. అయితే, మారుతున్న కాలంతోపాటు వారిలోనూ మార్పు వచ్చింది. ప
ముంబై : ఆశ్రయంలేని వాళ్లు, బిచ్చగాళ్లు దేశం కోసం పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వమే వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించలేదని ఓ కేసులో ఇవాళ బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత�
ఫోన్ పే | పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి గల్లీలోని చిన్న కిల్లీ కొట్టు వరకు ఇప్పుడు అందరూ గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నారు. ఇప్పుడు యాచగాళ్లు కూడా..