తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని కోరారు.
కేంద్రప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనలోనే కులగణనను చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
R.Krishnaiah | బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 26వ తేదీన వేలాది మంది బీసీలతో పార్లమెంట్ను(Parliament) ముట్టడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చర�
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఆగస్టు 6న చలో పార్లమెంట్ ఉద్యమ కార్యక్రమం ఏర్పా
పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలిసికట్టుగా బీసీ సం
ఈ సారైనా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్
బీసీ కులగణన కోసం ప్రతిపక్షాలన్నీ ఒకటై కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య కోరారు. కులగణన చేపట్టాలని గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద బీసీ సంఘాల�
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50% రిజర్వేషన్లను కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశార�
రాజస్థాన్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ర్టాల్లో ప్రకటించని బీసీ ముఖ్యమంత్రి నినాదం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడంలో మోదీ ప్రభుత్వ అంతర్యమేమిటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం �
రాష్ట్రంలో కాంగ్రెస్ రెడ్ల పార్టీగా మారిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. కాచిగూడలో బీసీ సంఘాల నాయకులతో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలన్న డిమాండ్తో జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్మిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు.
మహిళా బిల్లులో బీసీ కోటా ప్రస్తావించడంతోపాటు, వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు.