Heavy Rains | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికా
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, దానికి అనుబంధంగా ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత నాలుగు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి.
Hyderabad | హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం నాటికి బలహీన పడింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Rains | హైదరాబాద్ : బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో దాని ప్రభావం వల్ల రాగల మరో మూడు ర�
ఈశాన్య బంగాళా ఖాతంలో మయన్మార్ తీరానికి ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఒరిస్సాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది.
Monsoon | హైదరాబాద్ : దేశంలోకి జూన్ 1న రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ 4న రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫాన్గా మారిందని, వాయవ్య బంగాళాఖాతమంతా మేఘాలు ఆవరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం ప్రకటించింది. మోఖా తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ర్టాల్లో వర్షాలు క�
Telangana | గత కొన్ని రోజులుగా చల్లటి వాతావరణంతో ఉపశమనం పొందిన రాష్ట్ర ప్రజలను పెరిగిన ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో మంగళవారం జనం ఇక్కట్లకు గురయ్యారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబ�
Cyclone Mocha | దక్షిణ భారతదేశంలోని తూర్పుతీర రాష్ట్రాలకు మోచా తుఫాను ముప్పు పొంచి ఉన్నది. బంగళాఖాతంలో తుఫాను ఏర్పడి తమిళనాడు రాజధాని చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద�
తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.