యాపిల్ (Apple) తన అప్కమింగ్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీలు భారత్లో తయారుకావాలని టెక్ దిగ్గజం యాపిల్ కోరుకుంటోంది. చైనా నుంచి తయారీ కార్యకలాపాలను భారత్కు తరలిస్తూ మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో భారీ ప
వ్యర్థాలతో బ్యాటరీలు తయారు చేసి.. కాలం చెల్లిన తర్వాత ఆ బ్యాటరీల వ్యర్థాలను తిరిగి మొక్కలకు ఎరువులుగా వాడుకునే వెలుసుబాలు ఉంటే? ఊహించడానికే కొత్తగా ఉంది కదూ. ఇది త్వరలో నిజం కానున్నది.
హైదరాబాద్లో రేస్ఎనర్జీ ఓ కొత్త బ్యాటరీ ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభించింది. 10వేల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్లాంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 30వేల బ్యాటరీలుగా ఉన్నది. ఈ హైదరాబాద్ ఆధారిత
Hyderabad | ట్రాఫిక్ సిగ్నల్స్ విద్యుత్ సరఫరా లేని సమయంలో బ్యాటరీ సపోర్టుతో పనిచేస్తాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగానే తిరిగి బ్యాటరీలు రీఛార్జి అవుతాయి. అయితే ఈ బ్యాటరీలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాల�
సుస్థిరమైన, పర్యావరణహితమైన బ్యాటరీల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా రసాయనిక వైజ్ఞానిక రంగంలో పరిశోధన సేవలు అందిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సిద్ధమైంది.
కడుపులో నొప్పితో తీవ్ర ఇబ్బంది పడిన ఆ మహిళను డబ్లిన్లోని సెయింట్ విన్సెంట్స్ యూనివర్శిటీ హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్ రే తీయగా ఆమె పొత్తి కడుపు, పేగుల్లో చిన్న సైజు బ్యాటరీలు ఉన్నట్ల�
ఒక ఏడాదిలోనే దిగివస్తాయన్న గడ్కరీ న్యూఢిల్లీ, జూన్ 17: పెట్రో వాహనాల ధర స్థాయికే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) ధరలు తగ్గుతాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఒక ఏడాది సమయంలోనే ఈవీల ధరలు ద�
విద్యుత్తు వాహనాల్లో (ఈవీ) మంటలు చెలరేగడానికి బ్యాటరీ లోపాలే ప్రధాన కారణమని డీఆర్డీవో నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ ప్యాక్, మాడ్యూల్లను అన్ని ఉష్ణోగ్రతల వద్ద సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ఈ ప్రమాద�
సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!
ఇప్పటి వరకు విద్యుత్ వాహనాలలో లిథియం ఆయాన్ బ్యాటరీ వాడుతున్నారు.. దాని స్థానే సాలిడ్ స్టేట్...