CM Security | బెటాలియన్ పోలీసుల నిరసనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భద్రతపై ఐఎస్డబ్ల్యూ (ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్) దృష్టి సారించింది. సీఎం ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వర్తించే టీజీఎస్పీ బెటాలి
ప్రభుత్వం నగరంలో 163 ఆంక్షలు విధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలిసి కట్టుగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ వేళ.. ఆంక్షల పేరిట నగరవాసుల సంతోషాలను కట్టడి చేసేందుకు �
హైదరాబాద్లో సెక్షన్ 163 అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించిన 21మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై డీజీపీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. సోమవారం ఇందిరాపార్క్వద్ద ధర్నాలో పాల్గొన్న 21 మంది కానిస్టేబుళ్లపై �
సిరిసిల్ల సర్ధాపూర్లోని 17వ బెటాలియన్ పోలీసులు మళ్లీ ఆందోళనకు దిగారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల కింద ఆందోళన చేసిన పోలీసులలో ఆరుగురిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస�
నిరసన తెలిపిన ఐదుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సహచర కానిస్టేబుళ్లు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో పాల్గొన్న 39 మందిపై కూడా సస్పెన్షన్ వే
బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ‘ఏక్ పోలీసు’ వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక పట్టించుకోవడం లేదని టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్న
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రాస్తారోకోలు, ధర్నాలు చేయగా నేడు ఏకంగా కానిస్టేబుళ్లు నిరసనబాటపట్టార
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, ఇప్పుడు కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.