ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ క్షేత్రం సమస్యల వలయంలో చిక్కుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరువై నెలలైనా పట్టించుకునేవారు లేక ఆగమవుతున్నది. ఆలయంలో ఈవోతోపాటు పలు పోస్టులు ఖాళీ�
Basara : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గోదావరి జలాలు పారుతున్నా గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లి(Boyagalli)కి చెందిన 30 కుటుంబాల ప్రజలు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల్లో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి గ్రామస్థులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. అమ్మవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందు గా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో ఇటీవల అంతర్గత బదిలీలు జరిగాయి. ఆలయ ఈవో విజయరామారావు రాజకీయ ఒత్తిళ్లతోనే అంతర్గత బదిలీలు చేశారని విశ్వనీయ సమాచారం. తమకు అనుకూలమైన వారికి మంచి చోటుకు బదిలీ చే�
ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించిన తర్వాత తొలిసారి బాన్సువాడ పట్టణానికి విచ్చేసిన పోచారం శ్రీనివాస రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు, అభిమానులు, అధికారులు బారు�
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఉత్సవాలు అక్టోబరు 15వ తేదీ ఆదివారం నుంచి 23వ తేదీ సోమవారం వరకు జరుగనున్నాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులక�
బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో గురువారం సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లగా ఉండాలని ఆయన పేరిట పూజలు నిర్వహించినట్లు ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక�