టాప్ కంపెనీలు రుణ బాధలు భరించలేక దివాళా ప్రక్రియ ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది యూఎస్ బడ్జెట్ క్యారియర్ స్పిరిట్ ఎయిర్ లైన్స్ మొదలు ఎడ్యు టెక్ సంస్థ బైజూ వరకూ దివాళా పిటిషన్ దాఖలు చేశాయి.
చైనాలో ఒకప్పటి రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండే (Real Estate Giant) గురువారం న్యూయార్క్లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది.
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆనుమతించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, బకాయిలపై మారటోరియం విధించింది.
ఉజ్వల భారత్, మేకిన్ ఇండియా అంటూ నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దేశంలోని కంటోన్మెంట్ బోర్డుల దుస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే దాదాపు 54 కంటోన్మెంట్ బోర్డులు నిధుల
ట్విట్టర్ను దివాలా నుంచి రక్షించడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయని వెల్లడించారు.
Amitabh and Ambani | జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన అమితాబ్ బచ్చన్.. తాను కూడా దివాళా తీసినట్లు వెల్లడించారు. ధీరూభాయ్ అంబానీ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినా అంగీకరించలేదని చెప్పారు. బ్రట్ ఇండియా ఈ వీడి�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నది. ద్రవ్యోల్బణం 8 ఏండ్ల గరిష్ఠానికి చేరడం, రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. కేంద్ర ఆర్థ
ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్నగర్కు చెందిన కేబుల్ వ్యాపారి షేక్ అమ్జద్ 92లక్షల 25వేల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. 2010 నుంచి దివాలా పిటిషన్ దారుడు కేబుల్ వ్యా