Night Curfew | పెరిగిన కరోనా కేసులు.. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ | పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దక్షిణ మధ్య, దక్షిణ కన్నడ జిల్లాల్లో ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి నైట�
Road Accident | రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్ప�
బెంగళూర్ : 18 ఏండ్లు పైబడిన జనాభాలో ఇప్పటివరకూ బెంగళూర్లో 75 శాతం మంది కనీసం కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నారు. అర్హులైన కోటి మందికి గాను ఇప్పటికి 75.4 శాతం మందికి వ్యాక్సిన్ తొలి డోస్ ప�
బెంగళూర్ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అనంతరం బెంగళూర్లో తొలిసారిగా గడిచిన 24 గంటల్లో కొవిడ్-19 మరణాలు సున్నాగా నమోదయ్యాయి. ఇక 270 తాజా కేసులు నమోదవగా ఒక్కరోజులో 363 మంది మహమ్మారి నుంచి కోలుకున�
బెంగళూర్ : కరోనా మహమ్మారి అన్ని రంగాలపైనా పెను ప్రభావం చూపింది. మహమ్మారి కట్టడికి నేటి నుంచి 130 రోజుల పాటు నైట్ కర్ఫ్యూ అమలు కానుండటంతో పబ్లు, హోటళ్లు సహా ఆతిథ్య రంగానికి మళ్లీ సవాళ్లు ఎద�
ఆఫ్రికన్ డ్రగ్స్ ముఠాల కొత్త అవతారం బెంగళూరు కేంద్రంగా నేర సామ్రాజ్యం హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలు, డ్రగ్స్ సరఫరాలో ఆరితేరిన ఆఫ్రికన్ నేరగాళ్లు మరో నేరావతారం ఎత్తారు. టాంజానియా, ఉ�
యెడియూరప్ప వారసుడెవరో | కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కొత్త సీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. మరో వైపు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో �