బెంగళూర్ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అనంతరం బెంగళూర్లో తొలిసారిగా గడిచిన 24 గంటల్లో కొవిడ్-19 మరణాలు సున్నాగా నమోదయ్యాయి. ఇక 270 తాజా కేసులు నమోదవగా ఒక్కరోజులో 363 మంది మహమ్మారి నుంచి కోలుకున�
బెంగళూర్ : కరోనా మహమ్మారి అన్ని రంగాలపైనా పెను ప్రభావం చూపింది. మహమ్మారి కట్టడికి నేటి నుంచి 130 రోజుల పాటు నైట్ కర్ఫ్యూ అమలు కానుండటంతో పబ్లు, హోటళ్లు సహా ఆతిథ్య రంగానికి మళ్లీ సవాళ్లు ఎద�
ఆఫ్రికన్ డ్రగ్స్ ముఠాల కొత్త అవతారం బెంగళూరు కేంద్రంగా నేర సామ్రాజ్యం హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలు, డ్రగ్స్ సరఫరాలో ఆరితేరిన ఆఫ్రికన్ నేరగాళ్లు మరో నేరావతారం ఎత్తారు. టాంజానియా, ఉ�
యెడియూరప్ప వారసుడెవరో | కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కొత్త సీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. మరో వైపు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో �
బెంగళూర్ : ఫేస్బుక్ ద్వారా పరిచయమైన 17 ఏండ్ల బాలుడిని బెంగళూర్కు చెందిన యువతి (20) పెండ్లి చేసుకోవడం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో యువతిపై బాల్య వివాహ చట్టం కింద పోలీసులు కేస
బెంగళూర్ : ఆర్థిక వ్యవహారాలపై ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బెంగళూర్కు చెందిన 38 ఏండ్ల స్కూల్ టీచర్కు సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ లక్షకు టోకరా వేశారు. 1947లో ముద్ర�
బెంగళూరు: బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (బీఎఫ్సీ)తో తన కాంట్రాక్టును భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మరో రెండేండ్ల పాటు పొడిగించుకున్నాడు. దీంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో 2023 వరకు అతడు బెం