బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (KTR) కాంగ్రెస్ సర్కార్ మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఆరో రోజు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రత్యేక మోషన్స్పై ఉపాధ్యాయ సభ్యులు రఘోత్�
హుజూరాబాద్లో ప్రణవ్బాబు కాంగ్రెస్కు ఇన్చార్జిగా కాకుండా ఒక గడీకి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్మూరి వెంకట్ నియమించిన కమిటీలను ఎలా రద్దు చేస్తారని, అస �
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల సమస్యలపై మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హాజరుకానున్న నేపథ్యంలో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి తెరలేచింది. రాష్ట్ర రాజకీయాల్లో ఢిల్లీ లాబీయింగ్ ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు రాత్రికి రాత్రి మారిపో�
ఇందూరు బిడ్డ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్కు ఎమ్మెల్సీ యోగం దక్కనున్నది. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. మరోవైప�
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడిన వీరికి అధిష్ఠానం ఇచ్చిన హామీ మ
కరీంనగర్ : గాడిదను దొంగిలించి.. హింసించిన కేసులతో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా కొత్తపల్లి పోలీస్స్టేషన్లో కేస�