Minister Tummala | అలంపూర్(Alampur) శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి(Bala Brahmeswara Swamy) ఆలయాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) దర్శించుకు న్నన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలంపూర్ పట్టణంలో ని జోగుళాంబ, cఆలయాల ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకు లు, ఈవో పురేందర్కుమార్, పాలకమండలి కమి టీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు
వారం రోజులుగా ని ర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం అవభృత స్నానం(తీర్థావళి)తో ముగిశాయి. శివాలయంలో నిర్వహించిన పూర్ణాహుతితో ఉత్సవాలను పరిసమాప్తి చేశారు. ఈ సందర్భంగా ఆల య సిబ్బంది వసంతోత్సవం �
కుంభాభిషేక మహోత్సవాల్లో రెండో రోజు యాగశాల మండపంలో మంగళవారం విశేషచండీ, రుద్ర హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ఆలయంలో దర్శన �
అమ్మా.. జోగుళాంబదేవీ రాష్ట్ర ప్రజలను ఎప్పుడూ చల్లంగా చూడాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వేడుకున్నారు. ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సోమవారం ఆయన దర్శించుకొ
ఐదో శక్తిపీఠమైన అలంపూర్ క్షేత్రంలో ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ఉభయ ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణ�
ఐదో శక్తి పీఠమైన అలంపూరులో బ్రహ్మోత్సవాలకు వేళైంది. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో 10 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి యేటా వసంత పంచమి రోజు అమ్మవారు భక్తులకు నిజరూప ద�
అలంపూర్లోని ఐదో శక్తి పీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను గురువారం సినీ నటుడు నవదీప్ దర్శించుకున్నారు. ఆయనకు ఈవో పురేందర్కుమార్ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.