కౌంటర్ దాఖలుకు గడువు | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ గడువు కోరడంతో ఈ నెల 26 వరకు �
విచారణ వాయిదా | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో ఈ ఉదయం 11 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు ఉన్న న్యాయమూర్తి విచారణను 12 గంటలకు వాయిదా వే�
జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు విచారణ | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్కు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది.
జగన్ బెయిల్ పిటిషన్పై విచారణ | ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ