తను చేసే సినిమాల్లో వైవిధ్యం ఉండాలని కోరుకునే హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఆయన గత కొన్నేళ్లుగా చేస్తున్న చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘బాహుబలి’, ‘సాహో’,‘రాధే శ్యామ్’ ఇవన్నీ వేటికవి భిన్నమైన సినిమ�
అంచనాలను అందుకుంటే సరే..లేదంటే సినిమా అపజయం పాలవ్వడం ఖాయం. అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత సూపర్ స్టార్ కృష్ణ 14 వరుస ఫ్లాప్ చిత్రాలను చవిచూశాడు. బాహుబలి (Bahubali) తీసుకొచ్చిన స్టార్ డమ్ కూడా ప్రభాస్ (Prabhas)ను ఇలా
బాహుబలి చూసినవారు ఆ సినిమాను జన్మలో మర్చిపోరు. అలాగే, అందులో హీరో ప్రభాస్ ఏనుగెక్కే సీన్ ఇష్టపడనివారుండరు. తొండంపైనుంచి ప్రభాస్ ఏనుగెక్కుతుంటే థియేటర్లన్నీ చప్పట్లతో మార్మోగాయి. అచ్చ�
యాక్షన్ చిత్రాలు ‘బాహుబలి’, ‘సాహో’ తర్వాత ‘రాధేశ్యామ్’ వంటి ప్రేమకథలో నటించడం కిక్ ఇచ్చిందని అన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్. ఈ సినిమాను థ్రిల్లర్ లవ్స్టోరిగా అభివర్ణించారాయన. ఈ సినిమా మార్చి 11�
‘జ్యోతిష్యం నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథ ‘రాధేశ్యామ్’. నమ్మకం, అపనమ్మకం మధ్య జరిగే తీవ్ర సంఘర్షణ భూమికపై కథ నడుస్తుంది. భారతీయ తెరపై ఇప్పటివరకు రానటువంటి హృద్యమైన ప్రణయగాథ ఇది’ అన్నారు చిత్ర దర్శకు
ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విజేత అంటుంటారు. కానీ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని పరికిస్తే ఎప్పుడూ తగ్గిఉండటాన్నే ఇష్టపడతారాయన. శిఖరాన్ని చేరుకున్నా సరే నేల ఆలంబనను మరచిపోవద్దనే నైజం ప్ర�
నటీనటుల్లోని ప్రతిభాసామర్థ్యాల్ని పూర్తిస్థాయిలో వెలికితీసే చాలెంజింగ్ పాత్రలు ప్రతి సినిమాలో దొరకడం సాధ్యం కాదని అంటోంది తమన్నా. సినిమాల ఎంపికలో తాను ఎలాంటి ఫార్ములాలను ఫాలో అవ్వనని చెబుతోందీ మిల్
‘బాహుబలి’ చిత్రంతో హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఈ చిత్ర అద్వితీయ విజయం అనంతరం బాలీవుడ్ అగ్రదర్శకులు సైతం ప్రభాస్తో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ప్రభాస్
కరోనా వైరస్కు గురైన ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ శనివారం ఉదయం మరణించారు. అయితే ఈ వార్తలను పుకార్లుగా జైలు అధికారులతోపాటు దవాఖాన అధికారులు కొట్టిపారేస్తున్నారు
కొన్ని తేదీలు అలా చరిత్రలో నిలిచిపోతాయంతే. అలా తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన తేదీ ఏప్రిల్ 28. ఆ రోజుకు ఓ చరిత్ర ఉంది. ఆ రోజు రిలీజైన సినిమాలు హిస్టరీ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా మూడు సినిమాలు ఎప్పటి