Babri Masjid : అయోధ్యలోని బాబ్రీ మసీదు తరహాలో కొత్త మసీదును నిర్మించనున్నారు. దీని కోసం పశ్చిమ బెంగాల్లోని ముర్సీదాబాద్లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కబీర్ అనుచరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుపై జమీయత్-ఇ-హింద్ చీఫ్ మౌలానా మదానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు ప్రభుత్వ ఒత్తిడితో పనిచేస్తున్నదని, ‘సుప్రీం’ అని పిలిపించుకునే అర్హత దానికి �
ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న 12వ తరగతి పొలిటికల్ సైన్స్ కొత్త ఎడిషన్ పాఠ్యపుస్తకంలో ఎన్సీఈఆర్టీ పలు మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి దాన్ని ‘మూడు గుమ్మటాల నిర్మ�
బాబ్రీ మసీదును తమ నుంచి ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది.
అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సవాల్ చేశారు. బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకొన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురగిలో శ
అది 2003 మే నెల. నేను ఔట్లుక్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న రోజులవి. ఫైజాబాద్ (ప్రస్తుత అయోధ్య)కు చెందిన ఓ బంధువు నుంచి ఫోన్ వచ్చింది. ‘వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ నేతృత్వంలో తవ్వకాలు జరుగు