ఫలితాలు.. అడ్మిషన్లు ఏదీ తీసుకొన్నా అన్నింటా అమ్మాయిలదే హవా. తాజాగా ఈ వరుసలో డిగ్రీ అడ్మిషన్లు చేరాయి. ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్లో 52శాతం అమ్మాయిలు అడ్మిషన్లు పొందారు.
BTech | రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. 178 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 69,375 (80.97%) సీట్లు నిండాయి. ఇంకా 16, 296 సీట్లు భర్తీ కావాల్సి ఉన్నది.
B.Tech | ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకోవాలన్న మీ కల నెరవేరలేదా? ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యారా? ఏదో ఓ కంపెనీలో చేరి ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీరు ఉద్యోగం చేసుకొంటూనే.. బీటెక్ చేయొచ్చు.
యూనివర్సిటీ క్యాంపస్లలో చేరాలని చాలా మంది విద్యార్థులు ఆశిస్తుంటారు. సీటు రావడమే ఆలస్యం.. మరో ఆలోచన లేకుండా చేరిపోతారు. కానీ ఈ ఏడాది యూనివర్సిటీ కాలేజీల్లోని బీటెక్ కోర్సుల్లో పూర్తి సీట్లు భర్తీ కాలే
దేశంలోని ఐఐటీల్లో (IIT) ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షను (Entrance exam) నిర్వహిస్తారు.
జేఎన్టీయూలో బీటెక్, ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకు కనీసం 25 శాతం క్రెడిట్ ఉంటే సరిపోతుందని, వారందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్
ఓ వైపు చదువు..మరోవైపు నాటు కోళ్ల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. తాను కుటుంబానికి భారం కా కూడదనే ఉద్దేశంతో నెల కు రూ.45 వేలు సంపాదిస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఇతరులకు ఆదర్శం గా నిలుస్తు�
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (గ్రాడ్యుయేషన్) కనీస వార్షిక ఫీజును కేంద్ర విద్యాశాఖ రూ.79,600గా నిర్ణయించింది. ఏడాదికి గరిష్ఠంగా రూ.1,89,800 వరకు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. �
కోయంబత్తూర్లోని తొండముతూర్లో వృద్ధురాలి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖమ్మం: ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్బీఐటీ)కు చెందిన 14 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.