నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతతకు దారితీసింది. ఈ క్రమంలోనే కారు ఢీకొట్టడంతో ఓ అయ్యప్ప భక్తుడు గాయపడగా మిగతా భక్తులంతా కోపోద్రిక్తులయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలో సోమ
కొత్తకోట పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం ఉదయం 4గంటలకు గణపతి హోమంతో అంబాభవానీ ఆలయంలో అయ్యప్పస్వామికి అభిషేకించి కలశాలను సుబ్రహ్మణ్యస్వామికి అర్పించి కావడిలతో పూజా కార్యక్రమాలను నిర్వహి
నలభై ఒక్క రోజు పాటు దీక్ష చేసి, శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు మార్గ మధ్యంలోనే అనంత లోకాలకు వెళ్లారు. స్వాములు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డ
కఠోర దీక్షలు చేసే అయ్యప్ప స్వాముల కోసం వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో మాలధారులకు నిత్యాన్నదానం నిర్వహిస్తూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నది హుస్నాబాద్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ. ప్రత్యేకంగా సిద�
నియమ నిష్టలతో చేసే అయ్యప్ప దీక్ష.. మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. మండల కాలం 41 రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తుడు.. దీక్ష తర్వాత కూడా దుర్గుణాలను వదిలి.. సన్మార్గంలో నడిచేలా చేస్తుంది.
అయ్యప్ప స్వాములకు భిక్ష | క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ శ్రీ విజయ గణపతి దేవాలయంలో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు.