2018లో తీసుకొచ్చిన ఈ పథకం ప్రయోజనాలను 70 ఏండ్లు పైబడిన వృద్ధులకు కూడా వర్తింపజేసేలా ఇటీవలే మార్పులు చేశారు. తాజా నిర్ణయంతో దేశంలోని 4.5 కోట్ల కుటుంబాల్లో ఉన్న సుమారు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరే వెసులుబ�
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఇక నుంచి 70 ఏండ్ల పైబడిన అందరికీ వర్తించనుంది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఢిల్లీలో వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత
దేశంలో 70 ఏండ్లు పైడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వ
Ayushman Bharat | సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. 90 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’ కింద బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం తెలి
Aarogyasri | కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో ఆరోగ్య శ్రీ అమలుపై అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవ�
మారుమూల గ్రామాల్లోని పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్పాండే తెలిపా రు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని సల్�
ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. దేశ జనాభాలోని 40 శాతం మంది పేదలకు (2011 గణాంకాల ప్రకారం.. 58 కోట్ల మంది) ఈ స్కీమ్ కింద కవరేజీ అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ, కేవలం 24 కోట్ల క�
కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకమే మేలైనదని మరోసారి తేటతెల్లం అయ్యింది.
ఆయుష్మాన్ భారత్పై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు సమాధానాలు ఇచ్చింది. నోటికొచ్చినట్టు సమాధానం చెప్పింది. ఒకే ఎంపీ అడిగిన రెండు ప్రశ్నలకు.. ఒకే రోజు రెండు విభిన్న వివరాలు ఇచ్చింది.
ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో తెలంగాణను జాతీయ అవార్డు వరించింది. ఢిల్లీలో జరుగుతున్న ‘ఆరోగ్య మంథన్- 2022’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ‘ఆయుష్మాన్ ఉత్క్రిష్టత పురస్కార్'ను అందజేసింది