JNTU | ఇంజినీరింగ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నేపథ్యంలో విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు ఈ నెల 21న కూకట్పల్లిలోని జేఎన్టీయూలో ఎప్ సెట్ పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు.
ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు తెలిపారు. ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి అంకుషాపూర్లోని ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాలలో రాచకొండ సీ�
కిడ్నీ సంబంధిత వ్యాధులు, డయాలసిస్ కేంద్రాల నిర్వహణ గురించి నోడల్ అధికారులతో గాంధీ మెడికల్ కాలేజీలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్,
సంప్రదాయ చేతి వృత్తులవారిని, హస్త కళాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ.. వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ప్రజల్లో అవగాహ
Srisailam | క్షేత్రానికి వచ్చే యాత్రికులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే కాకుండా.. శుభ్రత విషయంలో అవసరమైన ప్రమాణాలు పాటించాలని నంద్యాల జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి షేక్ ఖాశీంవలి సూచించారు.
విదేశాల్లో విద్యను అభ్యసించాలనేది ప్రతి ఒక్కరి కల అని, అలాంటి వారికి వై యాక్సిస్ అండగా ఉంటుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు.
ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్కు అడుగు పడుతుందని కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ (అడ్మిషన్స్) జే శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఉన్నతంగా స్థిరపడాలంటే అందుకు లక్ష్యం ఎంపిక కూడా అద
గొప్ప లక్ష్యాలను చేరుకోవాలంటే ఎంపిక కూడా అదే తరహాలో ఉండాలని, అలాంటి ఎంపికకు సరైన కేంద్రం హైదరాబాద్లోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అని ఆ వర్సిటీ డైరెక్టర్ జే శ్రీనివాస్రావు అన్నారు.
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విదేశాల్లో విద్యావకాశాలను అందిపుచ్చుకోవడం కష్టమేమీ కాదని వై యాక్సిస్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ అన్నారు.
క్యాన్సర్ మరణాలు నానాటికీ పెరుగుతున్నాయని, పరీక్షల ద్వారా వ్యాధిని ముందుగా గుర్తిస్తే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో శనివారం కో�