విమానయాన రంగంలో ఒక సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం ‘ఆలియా సీఎక్స్300’, మొట్టమొదటి వాణిజ్య ప్రయాణాన్ని విజయవంతం�
శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రాంగణంలోని జీఎంఆర్ ఎయిర్స్పేస్ పార్కులో ఏర్పాటు చేసిన స్కూల్ ఆఫ్ ఏవియేషన్ కేంద్రంలో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును 2024-25 విద్యా సంవత్స�
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సోమవారం బ్రిటన్లో వేలాది విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. ఏటీసీ వ్యవస్థ కుప్పకూలిందని అధికారులు ప్రకటించారు. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై
భారత్లో దేశీయ విమానయానం ఏప్రిల్ 30న సరికొత్త రికార్డ్ను అందుకున్నదని పౌర విమానయాన శాఖ తెలిపింది. గత ఆదివారం ఎయిర్ ట్రాఫిక్ ఆల్ టైం గరిష్టస్థాయికి చేరుకున్నది.ఆ ఒక్కరోజులో దేశీయంగా 2,978 విమాన ప్రయాణా�
ఇండిగో విమానాల్ని నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆర్థిక ఫలితాల్ని అధిక ఇంధన ధరలు దెబ్బతీసాయి. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ నికరలాభం భారీగా రూ. 1,682 కోట్లకు పెరిగిపోయింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ
Wings India 2022 | వింగ్స్ ఇండియా-2022 ప్రదర్శనలో బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ ఈ-195(పీఆర్-జెడ్ఐక్యూ) జెట్ విమా నం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. ఈ నెల 24న హైదరాబాద్లో ఈ షో ప్రారంభం కానున్నది. అత్యుత్తమ శ్రేణికి చెం
బేగంపేట ఎయిర్పోర్ట్ను ఏవియేషన్ యూనివర్సిటీగా మార్చాలని మంత్రి కేటీఆర్.. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరారు. అక్కడే యూరో స్పేస్ టెక్నాలజీ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాల�
పౌర విమానయాన పరిశ్రమపై కరోనా పెను ప్రభావం: విస్తారా సీఈవో ముంబై, జూన్ 1: పౌర విమానయాన పరిశ్రమకు ఎదురైన అత్యంత గడ్డు పరిస్థితుల్లో కరోనా సంక్షోభం కూడా ఒకటని విస్తారా సీఈవో లెస్లీ త్నగ్ అన్నారు. కొవిడ్-19 క�
బెంగళూరు, ఏప్రిల్ 5: శత్రు దేశాల క్షిపణి దాడుల నుంచి నౌకాదళం ఓడలను రక్షించడానికి డీఆర్డీవో అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతను నౌకాదళం ఇటీవల విజయవంతంగా పరీక్షించిందని డీఆర్డీవో స