పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో దారి మైసమ్మ ఉత్సవాలను ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆటో యజమానులందరూ దారి మైసమ్మ ఆలయం వరకు ఆటోలతో ర్యాలీగా వెళ్లి అక్కడ మైసమ్మకు ప్�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగిందని బీఆర్టీయూ ఆటో యూనియన్ (BRTU) అధ్యక్షులు కుర్రి సైదులు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 27న వరంగల్లో జరుగ�
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమకు ఊపిరాడనివ్వకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు డీజిల్ ఆటోలను నగరం వెలుపలికి తరలించాలని ప్రతిపాదించడంపై ఆటోడ్రైవర్లు భగ్గుమంటున్నారు.
జిల్లాలో ఆటో యూనియన్ ఎన్నికల్లో రగడ రాజుకుంది. అధికార పార్టీ నాయకుల జోక్యంతో యూనియన్ ఎన్నికలను ఏకగ్రీవం చేశారంటూ అసమ్మతి వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి కొత్త యూనియన్
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల మరణాలు ఆగడం లేదు. గిరాకీ లేక పూట గడవక గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ప్రాణాలు విడిచారు.
నాచారం దుర్గానగర్కు చెందిన ఆటో డ్రైవర్ నిమ్మగళ్ల నరేశ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేంద
‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటో డ్రైవర్లు, ఇతర కార్మికులు ఉపాధి కోల్పోయారు.. ఈ పథకంపై పునరాలోచించాలి.. వారంలోగా ఆటో కార్మికులకు సరైన న్యాయం చేయాలి’ అని బీఆర్టీయూ అనుబంధ సంస్థ అయిన టీఏటీయూ ఆటో యూనియన్ �
Minister Ponnam | ఆటో డ్రైవర్ల ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కోరుతూ సోమవారం పలు ఆటో సంఘాల యూనియన్ నేతలు(Auto Union) రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ను కలిసి విజ్ఞప్తి చేశారు. బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టే
సంవత్సరానికి రూ.72 వేల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. ఆయన పర్యాటక శాఖ బడ్జెట్ నుంచి రూ.10వేల కోట
సీఎంకు ఆటో యూనియన్ అధ్యక్షుడు మారయ్య కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : అన్ని రకాల వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం రోజుకు రూ.50 జరిమాన విధించే జీవో 714ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల టీ�