గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.12 వేల ఆర్థిక సాయం అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీ�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలుచేయాలని లేదంటే ఈ నెల 24న సమ్మె తప్పదని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్
ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ఆటో యూనియన్ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. అందులో భాగం�
కాంగ్రెస్ సర్కార్పై ఆటోడ్రైవర్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కదం తొక్కనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు ఖమ్మంజిల్లాల
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయకపోతే రాష్ర్టాన్ని స్తంభింపజేస్తామని రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హామ�
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే 23 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని ఆటో జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా రవాణా శాఖ అడిషనల్ కమిషనర్ రమేశ్కు శుక్రవారం ఆటో జేఏసీ నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్ప�
Auto driver | సీఐ నుంచి సీఎం దాకా లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చినం. ఆర్టీవో పని చేయదు.. ఆర్టీవో కమిషనర్ పట్టించుకోడు. వీళ్లు డ్యూటీలు చేస్తలేరా..? వీళ్లకు ఏం చేయాలో తెల్వదా..? జీతాలు ఒక్కటే లేపుకుంటరా.. అని మండిపడ్డాడు.
Auto Driver | నిన్న ఆర్టీసీ వాళ్లతో మంత్రులందరూ మాట్లాడారు.. మరి మాతో మాట్లాడరా, మా కన్నీళ్లు తుడవరా.. అని రేవంత్ సర్కార్ను ఓ ఆటోడ్రైవర్ ప్రశ్నించాడు.
Auto Drivers Strike | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్తో ఇప్పటికే ఆటో డ్రైవర్లు సరిపడా ఆదాయం లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఆటో డ్రైవర్లు ఆంద�
కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం దండేపల్లి మండలం తాళ్లపేటలో ఆటో డ్రైవర్లు బంద్ పాటించి ఆందోళనకు దిగారు. తాళ్లపేట న్యూ ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఆటో �