రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన సంక్షేమ పథకాల్లో ఎంత వీలైతే అంత కోతలు వేసేందుకు కొర్రీల మీద కొర్రీలు పెడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పథకాన్ని పరిశీలించినా ఏదో విధంగా లబ్ధిదారుల సంఖ్య�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బోనకల్లు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
రైతు కూలీల ఖాతాల్లో జనవరి 26 నుంచి ఆత్మీయ భరోసా కింద రూ. 6వేల చొప్పున జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అమల్లో మాత్రం తీవ్ర జాప్యాన్ని చూపిస్తున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని 18,180 మంది లబ
Rangareddy | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Atmiya bharosa) అర్హుల ఎంపిక ప్రవాసంగా మారింది. జిల్లాలో(Rangareddy )లక్షలాది మంది అర్హులున్నప్పటికి కేవలం 14వేల మందే అర్హులంటూ అధికారులు లీస్టు విడుదల చేయటంపై ఉపాధి హామీ కూలీలు సర్వత్రా నిరసన(La
అనర్హులకు ఆత్మీయ భరోసా ఇవ్వడం ఎంత వరకు సమంజసమని.. మా గ్రామంలో బయటి లీడర్ల పెత్తనం ఏమిటని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తాండూరు ఎమ్మెల్యే మనో హర్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రారంభించాలని నిర్ణయించిన రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు కేవలం కొంత మందిని మాత్రమే ఎంపిక చేసి అర్హులైన సుమారు లక్ష మందికి అన్యాయం చేసి�
ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై అధికారుల్లో గుబులు నెలకొంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. గ్రామాల్లోని ప్రజలు గ్రామసభలను అడ్డుకుంటారని, అధిక�