Minister Mallareddy | ప్రజల బాగోగులు పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.
ప్రతి పక్షనాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే నా యకుడైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డికి ఓటు వేయాలని ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ అన్నారు. శనివారం మ�
ఈసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సాంకేతక తోడవడంతో జిల్లా అంతటా నిఘా నీడన జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సాంకేతి�
నవంబర్ 17న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో త్వరగా ఓటేసే వారికి ఇండోర్లోని ప్రముఖ ఫుడ్ హబ్ ‘56 దుకాణ్' యజమానుల సంఘం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొమ్మిది గంటల లోపు ఓటు వేసి వచ్చిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలను �
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, అదే రోజు నుంచి శాసనసభ స్థానాలకు నామినేషన్లు స్వీకర�
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియామవళిని తూ.చ. తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. అసెంబ్లీ ఎన�
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కనీసం రెండు లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఆ మేరకు సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. 119 నియోజకవర్గాల పరిధిలోని 35వేల పోలింగ్�
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు కృషిచేయాలని కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ సూచించారు. ఓటర్లందరూ స