Haryana elections | హర్యానా (Haryana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ (Polling) ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కమిష
పార్టీ ఫిరాయింపులు జరిగిన పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరాబర్ ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పునరుద్ఘాటించారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలోని పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది.
Bye Elections | ఏడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు (13 Assembly Constituencies) ఉప ఎన్నికలు (Bye Elections) నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను సోమవారం ప్రకటించింది.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియడంతో రాజకీయ పార్టీలు తమకు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయనే అంచనాల్లో తలమునకలయ్యాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న
పాతనగరంలో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఎంజీబీఎస్-ఫలక్నుమా మెట్రో కారిడార్ నిర్మ�
అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళుతుంటే... ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో అయోమయం నెలకొంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారిని కా�
పదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ వర్�
చైతన్యం వెల్లివిరిసింది. ఓటు హక్కు నమోదుపై ఉమ్మడి జిల్లా పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కనిపించింది. అంచనాలకు మించి 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు�
రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలలో బీటీ రోడ్ల కోసం ప్రభుత్వం రూ.441.21 కోట్లు విడుదల చేసింది. రా ష్ట్రంలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఆ దివాసీ గూడేలు, లంబాడి తండాలు, చెంచుపెంటలకు బీటీ రోడ్ల కోసం మంగళవారం గి�
మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి శనివారం ఓటు హక్కు అవగాహనపై 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ఆ మేరకు జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, ఎలక్టోరల్ �