హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శివారుకు వెళ్లేదాకా మా చర్చలు సాగుతూనే ఉన్నాయి. పాత పాలమూరు రూపురేఖలు మారడాన్ని స్పష్టంగా గమనించాం. రోడ్డుకిరువైపులా పచ్చదనం, కేసీఆర్ ఎకో పార్కు, సుందరంగా �
తొమ్మిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. కేసీఆర్ పట్టువదలకుండా చేసిన ప్రయత్నం ఫలించింది. ఇకనుంచి కరువు జిల్లాలో సిరుల వాన కురవనున్నది. వలసజీవుల కష్టాలకు, కడగండ్లకు ఇప్పటికే స్వస్తి చెప్పిన ప్రభుత్వం ఆ పరంప�
సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కొన్నాళ్ల కింద మోదీని గుజరాత్ అల్లర్లకు సం బంధించిన ప్రశ్నలు వేసినప్పుడు కాలర్ మైక్ తీసేసి ఆయన వెళ్లిపోయిన విషయం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.
నేడు దేశంలో మీడియా రెండురకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కేంద్రం తన పాల నా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది.