కాల వర్షం పంటలను నేలమట్టం చేసింది.. పెట్టుబడి సొమ్ము, రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది.. అపార నష్టాన్ని మిగిల్చింది.. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తం�
విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.10.89 కోట్లు మంజూరయ్యని ఎంపీపీ పన్నింటి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల
adjourned | ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో రోజు శుక్రవారం పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి అంశంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం శాఖలవారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ
Telangana Government Jobs | తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవ�
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య
నాలుగు నామినేషన్లు ఆమోదం | మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో
4 నామినేషన్లు ఆమోదం పొందగా 6 తిరస్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు వెల్లడించారు.
కరోనా వైరస్కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో దేశం ముందుకు సాగుతున్నది.ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఒక నిర్దిష్ట ఔషధం క్లినికల్ ట్రయల్ను ఆమోదించింది