బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు అన్నారు. బుధవారం పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆయన విలేకరులతో మా�
నూతన పట్టాదారులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని హుజురాబాద్ ఏడీఏ సునీత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు బీమా పథకం-2025 సంవత్సరానికి గాను కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చ
రైతులు భూసమస్యల పై రెవెన్యూ సదస్సు ల్లో దరఖాస్తులు చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని రంగపేట, బీర్ పూర్ మండలంలో నర్సింహులపల్లి గ్రామాల్లో గురువారం నిర్వహించిన భ
అవయవదానానికి సంబంధించి కేంద్రం పలు కీలక మార్పులు చేయనుంది. అవయవాల కోసం రిజిస్ట్రేషన్, కేటాయింపునకు ఏకరీతి నిబంధనలు తీసుకురానున్నది. ఇందుకోసం ‘వన్ నేషన్, వన్ ఆర్గాన్ అలొకేషన్' పాలసీని తేనున్నది
జిల్లావ్యాప్తంగా ఈ నెల 20వ తేదీలోగా పట్టా పాస్బుక్ వచ్చిన రైతులందరూ రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు ప
రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో అర్హులు చేరేందుకు తాజాగా, మార్గదర్శకాలను జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద నాలుగేళ్ల కాలంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తం గా మరణించ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కొత్తగా నమోదు చేసుకునే రైతులు 22-6-2022నాటికి కొత్త పట్టాదా�
నాటో కూటమిలో చేరడానికి స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు తమ దరఖాస్తులను బుధవారం అధికారికంగా నాటోకు అందజేశాయి. నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఇరు దేశాల రాయబారుల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించారు
ఉచిత టైలరింగ్ | ఉపాధి అవకాశాలు గల టైలరింగ్ వృత్తి విద్యా కోర్సులకు మహిళల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పింక్ పెటల్స్ డైరెక్టర్ యు.గీత ఓ ప్రకటనలో తెలిపారు.
ఫ్యాషన్ డిజైనింగ్ | నిఫ్డ్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లామా, బీఎస్సీ ఫ్యాషన్, టెక్నాలజీ కోర్సులకు యువతి, మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆ