రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో అర్హులు చేరేందుకు తాజాగా, మార్గదర్శకాలను జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద నాలుగేళ్ల కాలంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తం గా మరణించ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కొత్తగా నమోదు చేసుకునే రైతులు 22-6-2022నాటికి కొత్త పట్టాదా�
నాటో కూటమిలో చేరడానికి స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు తమ దరఖాస్తులను బుధవారం అధికారికంగా నాటోకు అందజేశాయి. నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఇరు దేశాల రాయబారుల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించారు
ఉచిత టైలరింగ్ | ఉపాధి అవకాశాలు గల టైలరింగ్ వృత్తి విద్యా కోర్సులకు మహిళల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పింక్ పెటల్స్ డైరెక్టర్ యు.గీత ఓ ప్రకటనలో తెలిపారు.
ఫ్యాషన్ డిజైనింగ్ | నిఫ్డ్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లామా, బీఎస్సీ ఫ్యాషన్, టెక్నాలజీ కోర్సులకు యువతి, మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆ