Byreddy Siddharth Reddy | సుగాలి ప్రీతి కేసులో టీడీపీ నాయకులపైనే ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారనే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సూచించారు.
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. వీరి రిలీజ్ సందర్భంగా విజయవాడ సబ్ జైలు వద్ద దాదాపు మూడు గంటల పాటు హైడ్
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. ధనుంజయ్, కృష్ణ మోహన్, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
AP Liquor Scam | ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్టు చేయగా.. తాజాగా వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని విచారించింది. పుత్తూరులోని ఆయన నివాసంలో సిట్ అధికారులు ఆరు �
AP Liquor Scam | లిక్కర్ కేసులో రోజుకో పిట్ట కథ చెబుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మరల్చేందుకు లిక్కర్ స్కామ్ను తెర మీదకు తెచ్చా�
నేను ఎలాంటి స్కామ్ చేయలేదు.. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అక్రమ కేసు అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోనని.. బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టును విజ్ఞప్తి చేశారు
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన 12 మంది నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఏసీబీ కోర్
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని సులోచన ఫామ్హౌజ్లో సోదాలు నిర్వహించిన ఏపీ సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏ40 వరుణ్ పురుషోత్తం ఇచ్�