YCP MP Candidates List | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఏపీలోని అధికారిక వైసీపీ పార్టీ ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఏపీ సీఎం జగన్ పార్టీ నేతలతో కల
AP News | వైసీపీ పథకాలను పొగిడినందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గీతాంజలిపై అసభ్యంగా పోస్టులు పెట్టిన ఇద్దరిని తెనాలి పోలీసులు అరెస్�
ఈ నెల 27న నిర్వహించతలపెట్టిన జీఆర్ఎంబీ (గోదావరి నదీ యాజమాన్య బోర్డు) సమావేశం వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ శుక్రవారం లేఖ రాసింది.
రాజధాని ఫైల్స్ సినిమాను ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసుకునేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించామని చెప్పిన సెన్సార్ బోర్డు వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ స
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మంత్రులు త�
AP News | ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చేసిన వైసీపీ.. తాజాగా 8 అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిలను మార్చేసిం�
Kesineni Nani | టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే విజయవాడలో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని.. 80 శాతం మంది వైసీపీ నాయకులు పార్టీని వీడే�
Chandrababu | ఏపీ సీఎం జగన్ కేసుల విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని టీడీపీ నేత ఆలపాటి రాజా సవాలు విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ ర
Nandigama Suresh | ప్రజల్లో ఉండే నాయకులకే టికెట్లు ఇస్తారని ఎంపీ నందిగం సురేశ్ తెలిపారు. ప్రజల్లో లేకపోతే తనకు కూడా టికెట్ ఉండదని స్పష్టం చేశారు. అనంతపురంలో కొనసాగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎమ్మెల్యే శ�