AP Cabinet | ఆంధ్రప్రదేశ్ కేబినేట్ (AP Cabinet) కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది.
AP Cabinet | సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. సుమారు 45 అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. అదేవిధంగా వచ్చే నెల 4 న ప్రారంభం కావాల్సిన పాఠశాలల సెలవులను ఒక్కరోజు పొడగించారు. ఈ రెండింటి వాయిదాలకు కారణాలు ఏమైనప్పటికీ.. ప్రభుత్వంపై నెటిజెన్లు మాత్రం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ యేడాది వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభించా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత బలహీనుడో ఇట్టే తేలిపోయిందని టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. మంత్రివర్గ కూర్పును నిరసిస్తూ ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు, అసంతృప్తులు వ్�
ఏపీలో అసంతృప్త పర్వం ముగిసినట్లే కనిపిస్తోంది. ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు అధికార వైసీపీలో తీవ్ర రచ్చకు దారితీసింది. నూతన కేబినెట్లో బెర్త్ దక్కని నేతలు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం
కేబినెట్ కూర్పు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చిన సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందేనని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ విప్లవం వల్ల వచ్చే ఎ�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహిస్తున్నారు. మంత్రి పదవులు ఎందుకు ఇవ్వడం కుదరలేదో… వారికి వివరించి చెబుతున్నారు. దీంతో అసంతృప్తులు మెత్తబడుతున్నారు. ఇప్ప�