రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏఓ పద్మజకు సిపి
నానో యూరియా ఉపయోగంపై మునుగోడు వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ రైతులకు అవగాహన కల్పించారు. గురువారం మునుగోడు ప్రాథమిక సహకార సంఘంలో యూరియా సరఫరాపై ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నానో యూరియూ గురించి రైతులకు
పట్టా పాసుబుక్ ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మునుగోడు మండల ఏఓ పద్మజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో గల రైతు వేదికలో ఫార్మర్ రిజిస్టర్�
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మునుగోడు మండల వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక నందు విత్తన డీలర్లుకు సమావ
మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయ సాగు విధానంపై శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ పద్మజ మాట్లాడుతూ.. పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం చేసినట్�
డీలర్లు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని నల్లగొండ జిల్లా మునుగోడు వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. సోమవారం మండలంలోని ఎరువుల దుకాణాల డీలర్లకు మునుగోడు రైతువేదిక నందు సమావ
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు, లారీ డ్రైవర్లు రైతుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల వ్యవసాయ అధికారి పద్మజ హెచ్చరించారు.
వానాకాలం 2025కి రైతులు బోల్ గార్డ్ II ప్యాకెట్ పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలని మునుగోడు మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. గురువారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో యాసంగిలో సాగుచేసి ఎండిపోయిన వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి పద్మజ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నీటి వసతి ఆధారంగా రైతులు పంటల సాగును ఎంచుకోవాలని మునుగోడు మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. గురువారం మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో ఎండిపోతున్న వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో ఆమె పరిశ