భారత్, శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న కచ్చతీవు వివాదం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె తాజా వ్యాఖ్యలతో మరోసారి తమిళనాడులో రాజకీయ చిచ్చు రగిల్చింది. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల భావోద్వ�
Mithra Vibhushana: మిత్ర విభూషణ అవార్డును ప్రధాని మోదీ అందుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార డిసనాయక.. ఆ అవార్డుతో ఇవాళ మోదీని సత్కరించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ కీలక పాత్ర పో
Sri Lanka | రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)లో నేడు పార్లమెంట్ ఎన్నికలు (parliamentary elections) జరుగుతున్నాయి.
శ్రీలంక అధ్యక్షుడిగా 55 ఏండ్ల అనూరకుమార దిస్సనాయకే ఎన్నిక కావడం ఈ ద్వీపదేశంలో మార్పులకు సంకేతం. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘ఆశమార్పు’ అనే మాటలు ఆఫ్రికన్-అమెరికన్ జూనియర్ సెనెటర్ బరాక్ ఒబామాకు ప్�
శ్రీలంక రెండు వైపుల నుంచి నొక్కుకుపోవాలని కోరుకోవడం లేదని ఆ దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య ఇరుక్కుపోవాలని అనుకోవడం లేదన్నారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే (56) విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50 శాతానికి
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (JVP) చీఫ్ అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayak) భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన 10 లక్షల ఓట్లలో 53 శాతంతో స్పష్టమైన మెజార్టీ దిశగ�