CM KCR | కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కదనభేరి మోగించారు. తెలంగాణకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలపై నిప్పులు చెరిగారు. రైతుబంధును ఎత్తగొట్టే కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ,
కేంద్ర ప్రభుత్వం రోజువారీ ఖర్చులకూ, జీతాలు ఇవ్వడానికీ అప్పులు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనకు ఇది నిదర్శనమని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ను రైతు వ్యతిరేకి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. అది జోక్ ఆఫ్ ద సెంచరీ అని అన్నారు. తన ట్విట్టర్లో రియాక్ట్ �
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు చెప్పారు. ఈ కమిటీ సమావేశం ఈ నెల 22న ఢిల్లీలో జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎస్కేఎ
వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రైతులు పండించే పంటలను వినియోగించుకోలేని దుర్భర స్థితిల
బీజేపీది గాడ్సేయిజం అని, టీఆర్ఎస్ది అంబేద్కరిజం అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలున్న ప్రాంతాల్లో జైభీమ్ - బడ్జెట్లో నై భీమ్, ఎన్నికల్లో జై కిసాన్ - బడ్జెట్లో నై కిసాన్ బీజేపీ విధా
ధర్నా జరుగుతుండగానే తేల్చి చెప్పిన కేంద్రం.. ఆహారశాఖ జాయింట్ సెక్రటరీ నోట్ కేసీఆర్ అనుమానమే నిజమైంది కేంద్రం రైతు వ్యతిరేకత తేటతెల్లం బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉన్నాయి అందుకే బియ్యం సేకరించట్లేదు వా