సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్లోకి శ్రీ రాజరాజేశ్వర(మిడ్మానేరు) రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను సోమవారం నుంచి ఎత్తిపోస్తున్నారు. రెండు పంపు ల ద్వారా జలాలను ఎత�
కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసి సాగునీరిచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. వర్షాభావ పరిస్థితులు, అడుగంటిన జలాశయాలు ఫలితంగా వానకాలం సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వ�
సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లోని కాళేశ్వరం గోదావరి జలాలు పంపింగ్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార�
కాంగ్రెస్ పాలనలో రిజర్వాయర్లు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్ల నిర్వాహణ, నీటిని నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తయ్యడంతో రిజర్వాయర్లలో నీరులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. దీంతో సాగునీరందక చ�
రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి బిక్కవాగుకు నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. సోమవారం ఇల్లంతకుంటలోని బిక్కవాగు బ్రిడ్జిపై బైఠాయించారు.
కాళేశ్వరం జలాలు రాష్ట్రం నలుదిక్కులా ప్రవహిస్తున్నాయి. నిర్విరామంగా సాగుతున్న ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ వడివడిగా పైకి ఎగసి వస్తున్నాయి.