నల్లమలలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం మరో శబరిపీఠంగా వెలుగొందుతున్నది. భక్తులు మద్దిమడుగు ఆంజనేయస్వామిని పిలిస్తే పలికే దైవంగా ఆరాధిస్తారు. 1992లో కార్తీకమాసం సందర్భంగా మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గు�
వరంగల్ జిల్లాలో హనుమాన్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ వరద దత్తక్షేత్రంలో వేలాది మంది భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ర�
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో గురువారం హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
దేశంలోనే అతిపురాతన క ళా సంపద ఉన్న ఆలయాల్లో మూసాపేట రామలింగేశ్వరస్వామి ఆలయం ఒకటి. శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణుడితో నివాసం ఉన్న ఘన చరిత్ర ఆలయానికి ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచే ఇం డియా సంస్థ సీఈవ�
మండలంలోని చిన్నరాజమూర్లో వెలిసిన ఆంజనేయస్వామి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం తెల్లవారు జామున కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు స్వామివారి�