గంజాయి పట్టివేత | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి లోడు లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన సుమారు వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం
ఒక్కరోజులో 106 మంది మృతి | ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 15,284 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. 20,917 మంది చికిత్సకు కోలుకున్నారు. వైరస్ బారినపడి 106 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణనష్టమేమీ జరగలేదు | విశాఖ నగరంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ (హెచ్పీసీఎల్)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఆ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి | యాస్ తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు.
కృష్ణపట్నం వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం | భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నాకి వెళ్లనుంది.
తిరుపతి, 21మే: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీ మురళీకృష్ణుడి అలంకారంలో సర్వభూపాలవాహనంపై దర్�
కృష్ణపట్నానికి పోటెత్తిన జనం | కరోనా చికిత్సకు ఆయుర్వేద ఔషధం కోసం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి జనం పోటెత్తుతున్నారు. జనాలు భారీగా తరలిరావడంతో అదుపు చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు | ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిం�
దంపతుల ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
అమరావతి : కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆక్స�
చిత్తూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం | చిత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొని ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.