ప్రైవేటు దవాఖానలకు గట్టి షాక్ | కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ నిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా వి�
ఎంపీ వద్ద ఆనందయ్య మందు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వద్ద ఆనందయ్య మందు పొట్లాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 20,746 మంది కోలుకున్నారు. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.
వ్యక్తిని సజీవదహనం చేసిన గ్రామస్తులు | వృద్ధురాలి వద్ద ఉన్న నగలను దోచుకొని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడో ప్రబుద్ధుడు. గుర్తించిన స్థానికులు అతడిని చావబాది పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు.
అమరావతి : కరోనా బాధితులకు తాను పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. నేటి నుంచి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్�
అధికంగా వసూలు చేస్తే చర్యలు | కొవిడ్ బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసే దవాఖాన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు.
పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండాలి | వైఎస్ఆర్ ప్రీప్రైమరీ పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండేలా చూడాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలన్నీ మూడు కిలోమీటర్ల దూరంలో చిన్నారులకు అంద
న్యాయవాదులకు ఈ-పాస్లు | తెలుగు రాష్ట్రాల న్యాయవాదులకు ఈ-పాస్లు కేటాయించాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. జూన్ 1లోగా ఈ నిర్ణయంపై ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని ప్రత్యేక జీపీని ఆదేశించింది.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 16,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21,385 మంది చికిత్సకు కోలుకున్నారు. 104 మంది ప్రాణాలు కోల్పోయ�
పౌర్ణమి పూజలు | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్ల క్షేత్రంలో వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా నిర్వహించ�
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు నాంపల్లి సీబీఐ కోర్టును జగన్, సీబీఐ అధికారులు మరోసారి గడువు కోరడంతో విచారణను మ�