అమరావతి : అనాకపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ప్లాజా వద్ద కారులో సుమారు రూ.3కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును తరలిస్తున్న వ్యక్తిని సైతం పోలీ�
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలకు సంబంధించి త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 25న జరుగనున్నది. ఇంతకు ముందు కమిటీ ఒకసారి సమావేశం కాగా.. తాజాగా జరిగే భేటీ రెండోది. కేంద్ర హోంవాఖ