cabinet | ఆంధ్రప్రదేశ్లో నేడు నూతన కేబినెట్ (Cabinet) కొలువుదీరనుంది. 25 మంది కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీనికోసం తాత్కాలిక సచివా�
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తులు ఆందోళనకు దిగారు. వరుసగా సెలవులు రావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శ