TTD News | కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు పద్మావతి అమ్మవారు హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత�
TTD News | తిరుమల వసంత మండపంలో ఘనంగా ధన్వంతరి పూజలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ధన్వంతరిని దర్శించుకున్నారు.
TTD News | పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు పెద్ద శేష వాహనంపై ఊరేగిన అమ్మవారు విశేష సంఖ్యలో హాజరైన భక్తులను అభయమిచ్చారు. తొలిరోజు చిన్నశేష వాహనంపై గోపాల కృష్ణుడిగా దర�