తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటివరకు తప్పుడు ప్రసారాలు చేస్తూ, చెత్త రాతలు రాస్తూ, విష ప్రచారం చేస్తున్న తెలంగాణ ద్రోహుల మీడియా ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతిని మళ్లీ అధికారంలోకి వచ్చాక బహిష్కరించాలని బీఆర�
వట్టినాగులపల్లిలో తాను భూదాన్ భూమిని కొన్నట్టు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ‘నేను కొన్నది భూదాన్ భూమి కాదు. నాకు అక్�
అంతా అయిపోయింది. అంధజ్యోతి రాధాకృష్ణ అన్ని హద్దులూ దాటిండు. వంద తప్పులు ముగిసినయి, పోయిన ఆదివారం ‘చెత్తపలుకు’తో! ప్రతిసారీ అనుకుంటా ఆయన పరమ వికారపు రాతలను, వల్గర్ మనస్తత్వాన్ని ఇగ్నోర్ చేద్దామని. వల్ల�
తెలంగాణ ప్రగతి పరుగు ఆంధ్రజ్యోతికి కంటగింపుగా మారింది. తొమ్మిదేండ్లలోనే అభివృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరడం ఆ పత్రిక జీర్ణించుకోలేకపోతున్నది. దేశమంతా కీర్తిస్తున్న తెలంగాణపై అక్కసు వెళ్�
Paddy Procurement | ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతన్నలు పండించిన వరి ధాన్యాన్ని గింజ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంటుండటం చూసి కొందరికి కండ్లు మండుతున్నాయి. తరుగు రూపంలో రైతులను దోచుకొంటున్నారని దుష్ప్ర
Rythubandhu | రైతుబంధు పథకం నిధుల విడుదలపై ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుబంధుపై అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు. మీడియా