అమరావతి : తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహిస్తున్నది సభ కాదని.. అది రాజకీయ సభ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యనించారు. యాత్రలో పాల్గొన్నది రైతులు కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులేనని అన్న�
అమరావతి : అమరావతి ఏకైక రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి రేపు( శుక్రవారం)మధ్యాహ్నం తిరుపతి సమీపంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో గురువ
అమరావతి : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకుఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు సభను నిర్వ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మరికొద్దిరోజుల్లో ముగుస్తుంది. సోమవారం 43వ రోజు రేణిగుంట నుంచి ప్రారంభించిన పాదయాత్ర తిరుపతి వరకు కొనసాగనుంద
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర ఆదివారం 42వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం మొండివైఖరిని వ�
అమరావతి : ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించనున్న అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం(త�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం 35వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని కండ్రిగ నుంచి యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకో�
అమరావతి : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర ఈనెల 17న తిరుపతిలో ముగియనున్నది. అమరావతి నుంచి ప్రారంభమైన యాత్ర పలు జిల్లాలో కొనసాగుతూ తిరుపత�
అమరావతి : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసులు పలు కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టు అనుమతి ప్రకారమే పాదయాత్రను నిర్వహిస్తుండగా బుధవారం నెల్లూరు జ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం 30వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా అంబాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర నేటి నుంచి ప్రతిరోజూ 13 బదులు 15 క�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని కొనసాగించాలని చేపట్టిన మహాపాదయాత్ర రైతులను ఆశ్చర్యపరిచే సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం (తిరుపతి) వరకు కొనసాగుతున్న అమరావతి రై
అమరావతి : అమరావతి రైతుల మహాపాదయాత్రకు నెల్లూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర శనివారం 27వరోజుకు చేరుకుంద
అమరావతి : ఏపీకి అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన మహాపాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజ్యాంగం అమలు చేసిన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నెల్లూరు జిల్లాల
అమరావతి : అమరావతి రైతులు కొనసాగిస్తున్న మహా పాదయాత్రకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో బీజేపీ ఏపీ శా