residents protest | హౌసింగ్ స్కీమ్ కింద ముస్లిం కుటుంబానికి ఇంటిని అధికారులు కేటాయించారు. హిందువులైన అక్కడి నివాసితులు దీనిని వ్యతిరేకించారు. సంబంధిత చట్టం నిబంధనలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు. గుజరాత్ల�
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వివాదంలో చిక్కుకున్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది
తాను జన్మించిన హైదరాబాద్లోని పేట్లబుర్జు దవాఖానకు ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రకటించారు. శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కలిసి తన నిర్ణయ
దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలతో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిల�
నలభై శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఎలాంటి షరతుల్లేకుండా రేషన్కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘ద�
అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాల్లోని ప్రజలకు, పంచాయతీలకు అందిన నిధుల సమాచారాన్ని తెలిపేందుకు ప్రతి గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పంచా�
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్యలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం �
ముంబై: బ్లాక్ ఫంగస్ ఔషధం కేటాయింపులో ఏ రాష్ట్రంపై ఎలాంటి వివక్ష లేదని కేంద్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు బుధవారం తెలిపింది. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బిని అవస�