శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తిరుపతి వెళ్లాల్సిన అలెన్స్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం (91877) బుధవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే.. చివరి నిమిషంలో ఎయిర్లైన్స్ అధికారులు విమానంలో సాంకేతికలోప�
గత ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 6.12 శాతం పెరిగింది. 2023లో 15.20 కోట్లుగా ప్రయాణికులుంటే.. 2024లో 16.13 కోట్లుగా ఉన్నారు. ఈ మేరకు బుధవారం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విడుదల చేసిన అధికారిక గణాంకాలు చె�
flight emergency landing | విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆ విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (flight emergency landing) అనంతరం ఆ ప్రయాణికుడ్ని �
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 9 విమాన సర్వీసులను అలయన్స్ ఎయిర్లైన్స్ సంస్థ రద్దు చేసింది.
ముంబై, ఆగస్టు 11: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్..హైదరాబాద్ నుంచి మరో రెండు నగరాలకు ఉదయం పూట విమాన సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29 నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి, ఆ మరుసటి రోజు హ�
న్యూఢిల్లీ: విమాన ప్రయాణంలో కరోనా నిబంధనలు పాటించని నలుగురిని ఒక సంస్థ నో ఫ్లై జాబితాలో చేర్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్�