మరో మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గాజులరామారం సర్కిల్ పరిధి, సూరారం డివిజన్, షాపూర్నగర్లోని ఎంజే గార్డెన్స్�
రంగారెడ్డి జిల్లాలో లేఅవుట్లలో ఉన్న ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లు, ఖాళీ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు పెద్ద�
ఇంటింటి సర్వే ద్వారా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు రద్దు చేస్తామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్
Minister Talasani | బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తూ చేయూతను అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(CM KCR) అన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అన్ని కులాలు, మతాలను సమదృష్టితో చూస్తూ ధర్మ రక్షకుడిగా నిలుస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలతో పాటు రంజాన్, క్ర
Minister Errabelli | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
Minister Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందని రాష్ట్ర యువజన క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud ) తెలిపారు.
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీనివాస నగర్లో తీజ్ వ
సీఎం కేసీఆర్ సారథ్యంలో, టీఆర్ఎస్తోనే పల్లెల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని తానంచర్ల, తాళ్లఊకల్ తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి �
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా పేద బ్రాహ్మణులకు అండగా నిలు