Rajendra Prasad | నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టేవి కావు. ఇక ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్లో�
Yamadonga | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి కాంబోలో వచ్చిన చిత్రం ‘యమదొంగ’. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా మ
Malavika Manoj | జో సినిమాతో పరిచయమై యువత హృదయాలు దోచుకుంది తమిళ నటి మాళవిక మనోజ్(Malavika Manoj). ఈ భామ ఇప్పుడు సుహాస్ సరసన ప్రేమకథా చిత్రం అయిన ‘ఓ భామ అయ్యో రామ’(O bhama Ayyo Raama)లో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. వ�
ఫొటో జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా మారారు. శివమ్ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించారు. గురువారం నటుడు అలీ, దర్శకనిర్మాతలు ప్రవీణ కడియాల, అనిల్ కడియాల చేతుల మీదుగా బ్యానర్ లోగోను ఆవిష్కరించారు.
పవన్కల్యాణ్ ‘బ్రో’ చిత్రంలో సాయిధరమ్తేజ్ తమ్ముడిగా నటించిన శ్రీనివాస్ హీరో అయ్యాడు. అతను కీలక పాత్రలో ‘దీన్ తననా’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది.
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న గద్దర్.. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.
అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ గోల్స్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మంగళవారం కురకావో జట్టుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో మూడు గోల్స్ చేసిన మెస్సీ అర్జెంటీనా తరఫున వంద గోల్�
తారకరత్న (Taraka Ratna) పార్థీవదేహానికి సినీ నటుడు అలీ (Ali) నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. మేం చివరిసారిగా కలిసి నటించిన సినిమా ఎస్5 (S5 No Exit). ఈ సిని�
హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అలీ కుమార్తె ఫాతిమా (Fathima) వివాహ మహోత్సవానికి టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున దంపతులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.