తరచూ వడ గాడ్పులకు గురవడం వల్ల మానవ శరీరంలోని జీవ సంబంధ వయసు పెరిగే ప్రక్రియ వేగవంతమవుతుంది. ధూమపానం, మద్యపానం వల్ల వృద్ధాప్యం వచ్చే స్థాయితో దీనిని పోల్చవచ్చు. చైనాలోని హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయం పరిశ
దేశంలో అన్ని రాష్ర్టాల కంటే అస్సాంలో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తాజా సర్వే ఒకటి తేల్చింది. దేశంలో మద్యపాన వినియోగంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైం�
Telangana | రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం.. సగటున 9 లీటర్లు తాగేస్తున్న ప్రజలుతెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ప్రజలతో పనిగట్టుకుని మరీ తాగిస్తున్నది. రా�
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం విక్రయాలు నియంత్రిస్తామని, బెల్టు షాపులు మూసివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయింది.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల అమలుకు ప్రభుత్వం తప్పనిసరిగా మందుప్రియులపైనే ఆధారపడా
ఆర్యోగాన్నిచ్చే పాల కన్నా ఒంటిని, ఇంటిని గుల్ల చేసే మందుకు బానిసై తెగతాగేస్తున్నారు. ‘మద్యపానం హానికర’మని తెలిసినా కిక్కు కోసం లెక్కలేనన్ని పెగ్గులేస్తూ మత్తులో మునిగితేలుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల�
Alcoholic drink | మద్యపానం..! ఈ మద్యపానం అనేది మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..! లివర్ చెడిపోవడం, గుండె సమస్యలు, పక్షవాతం లాంటి ఎన్నో ప్రాణాంతక రుగ్మతలకు మద్యపానమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు..!
Chapra hooch tragedy : బీహార్లో కల్తీ మద్యం తాగిన కేసులో మృతిచెందిన వారి సంఖ్య 39కి చేరుకున్నది. శరన్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ స్పం
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 600 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. శని, ఆదివారాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. మద్యం మత్తులో జరిగే నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో పోలీసుల