పేదలకు వైద్యం అందిచాలన్న తలంపుతో సర్కారు దవాఖానలను నిర్మించినా ఆదరణ లేక నిరూపయోగంగా మా రుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలోని రోగులకు మరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం వంద పడక�
బీఆర్ఎస్ తాజా మాజీ మున్సిపల్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయంగా సన్మానించారు. ఇటీవల కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలం ముగియగా, శుక్రవారం హైదర�
అలంపూర్ నియోజవర్గ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నా రు. ఆదివారం బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలంపూర్ నియోజ�
చేపపిల్లల విడుదలతో మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చే సుకొని ఆర్థికంగా ఎదగాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం అలంపూర్ మండలంలోని గొందిమల్ల సమీపంలో గల కృ�
అలంపూర్ నియోజకవర్గంలో గతంలో అగ్నిమాపక కేంద్రం అందుబాటులో లేకపోవడం తో అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడడమే కాకుండా చాలా వరకు ఆస్తినష్టం చేకూర్చుకున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి నియోజకవర్గంలో
అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన అలంపూర్ గడ్డ.. తెలంగాణలో ప్రగతికి అడ్డాగా మారింది. రూ.786 కోట్లతో తుంగభద్ర నదీ తీరంలో రాజోళి మండలం తుమ్మిళ్ల వద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 25 వేల ఎకరాలకు సాగున�