Pakistan | పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. భారత్ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఆ నిర్ణయాల వల్ల పాక్కు భారీగా నష్టం వాటిల్లినట్లు
హైదరాబాద్లో దిగాల్సిన ఇండిగో విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కారణంగా (Air Traffic) విజయవాడకు మళ్లించారు. గంటా 20 నిమిషాల్లో గమ్యాస్థానికి చేరుకోవాల్సిన విమానం మూడు గంటలు ఆల్యంగా వచ్చింది.
Iran | ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు తగ్గిన వేళ ఇరాన్ తూర్పు ప్రాంతంలో ఎయిర్ స్పేస్ను తిరిగి తెరిచింది. ఇజ్రాయెల్తో 12 రోజుల ఉద్రిక్తల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకింది.
Pak Extends Closure Of Airspace | భారత విమానాలకు గగనతలం మూసివేతను జూన్ 24 వరకు పాకిస్థాన్ పొడిగించింది. పాకిస్థాన్ విమానాశ్రయాల అథారిటీ (పీఏఏ) ఈ మేరకు కొత్తగా నోటమ్ (ఎయిర్మెన్కు నోటీసు) జారీ చేసింది.
గత నెల 22న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 7న పాక్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్
పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన కారణంగా పశ్చిమ దేశాలకు ప్రయాణించేందుకు దూరం పెరిగి ఖర్చులు ఎక్కువై నష్టపోతున్నది కేవలం ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే కాదు..అనేక దేశాలకు చెందిన ఎయిర్లైన్స్లు కూ�
Airspace | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇస్లామాబాద్పై పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ విమానాలకు (Pak airlines) భారత గగనతలం (Airspace) మూసివేత దిశగా కేంద్రం అడుగులు
పాకిస్థాన్ గగనతలాన్ని మూసేయడంతో మన దేశం నుంచి రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాల్లో పాటించవలసిన ప్రమాణాలను పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) శనివారం వి
Air India | శనివారం అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కొన్ని గంటల ముందు ఇరాన్ గగనతలంపై రెండు ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణించాయి. దీంతో ప్రయాణిక
Imphal airport shut | గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడుతున్న మణిపూర్లో ఈ సంఘటన జరిగింది.